ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్లో టాప్ 5 యూఏఈ వలసదారులు భారతీయులే
- March 27, 2019
ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2019లో చోటు దక్కించుకున్న ఎమిరేటీ ఇలియనీర్లలో ఐదుగురు యూఏఈ వలసదారులున్నారు. వారంతా ఇండియాకి చెందినవారు కావడం గమనార్హం. దశాబ్దాలుగా యూఏఈలో వీరు తమ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. వీరిలో బిజినెస్ టైకూన్ ఎంఎ యూసుఫ్ అలి 394 ర్యాంక్ సంపాదించుకున్నారు. యూఏఈలో రిచెస్ట్ వలసదారుడిగా వున్నారీయన. ఈయన మొత్తం సంపద 4.7 బిలియన్ డాలర్లు. తరువాతి స్థానంలో మిక్కీ జగితియానీ నిలిచారు. 4 బిలియన్ డాలర్ల సంపాదనతో 478వ ర్యాంక్లో నిలిచారీయన. బిఆర్ షెట్టి 2.8 బిలియన్ డాలర్లతోనూ, సన్నీ వార్కీ 2.4 బిలియన్ డాలర్లతోనూ, పిఎన్సి మీనన్ 1.1 బిలియన్ డాలర్లతోనూ తదుపరి స్థానాల్లో నిలిచారు. వీరందరి సంపాదన 15.1 బిలియన్ డాలర్లు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









