ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్లో టాప్ 5 యూఏఈ వలసదారులు భారతీయులే
- March 27, 2019
ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2019లో చోటు దక్కించుకున్న ఎమిరేటీ ఇలియనీర్లలో ఐదుగురు యూఏఈ వలసదారులున్నారు. వారంతా ఇండియాకి చెందినవారు కావడం గమనార్హం. దశాబ్దాలుగా యూఏఈలో వీరు తమ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. వీరిలో బిజినెస్ టైకూన్ ఎంఎ యూసుఫ్ అలి 394 ర్యాంక్ సంపాదించుకున్నారు. యూఏఈలో రిచెస్ట్ వలసదారుడిగా వున్నారీయన. ఈయన మొత్తం సంపద 4.7 బిలియన్ డాలర్లు. తరువాతి స్థానంలో మిక్కీ జగితియానీ నిలిచారు. 4 బిలియన్ డాలర్ల సంపాదనతో 478వ ర్యాంక్లో నిలిచారీయన. బిఆర్ షెట్టి 2.8 బిలియన్ డాలర్లతోనూ, సన్నీ వార్కీ 2.4 బిలియన్ డాలర్లతోనూ, పిఎన్సి మీనన్ 1.1 బిలియన్ డాలర్లతోనూ తదుపరి స్థానాల్లో నిలిచారు. వీరందరి సంపాదన 15.1 బిలియన్ డాలర్లు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







