దుబాయ్ నుంచి ఫ్లై అవుతున్నవారికి ఎమిరేట్స్ అడ్వయిజరీ
- March 27, 2019
ఈ వారాంతంలో దుబాయ్ నుంచి ఫ్లయ్ అయ్యేవారికి ఎమిరేట్స్ ఓ సూచన చేసింది. వీకెండ్లో ఎయిర్పోర్ట్లో క్రౌడ్ ఎక్కువగా వుండే అవకాశం వుందనీ, మరీ ముఖ్యంగా మార్చి 29న పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం వున్న దరిమిలా, ప్రయాణీకులు ముందస్తుగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని ఎమిరేట్స్ సూచించింది. టెర్మినల్ 3లో మార్చి 29న 42,000 మందికి పైగా ప్రయాణీకులతో అత్యంత బిజీగా వుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2 వరకు పీక్ ట్రావెల్ కొనసాగవచ్చునని ఎమిరేట్స పేర్కొంది. ఈ సమయంలో 205,000 ఎమిరేటీలు దుబాయ్ నుంచి వెళతారని అంచనా. అలాగే 160,000 మంది ప్రయాణీకులు దుబాయ్కి వస్తారని అంచనా వేశారు. కనీసం 60 నిమిషాల ముందు చెక్ ఇన్కి రాని ప్రయాణీకులకు ప్రయాణానికి అనుమతినివ్వరు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









