దుబాయ్ నుంచి ఫ్లై అవుతున్నవారికి ఎమిరేట్స్ అడ్వయిజరీ
- March 27, 2019
ఈ వారాంతంలో దుబాయ్ నుంచి ఫ్లయ్ అయ్యేవారికి ఎమిరేట్స్ ఓ సూచన చేసింది. వీకెండ్లో ఎయిర్పోర్ట్లో క్రౌడ్ ఎక్కువగా వుండే అవకాశం వుందనీ, మరీ ముఖ్యంగా మార్చి 29న పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం వున్న దరిమిలా, ప్రయాణీకులు ముందస్తుగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని ఎమిరేట్స్ సూచించింది. టెర్మినల్ 3లో మార్చి 29న 42,000 మందికి పైగా ప్రయాణీకులతో అత్యంత బిజీగా వుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2 వరకు పీక్ ట్రావెల్ కొనసాగవచ్చునని ఎమిరేట్స పేర్కొంది. ఈ సమయంలో 205,000 ఎమిరేటీలు దుబాయ్ నుంచి వెళతారని అంచనా. అలాగే 160,000 మంది ప్రయాణీకులు దుబాయ్కి వస్తారని అంచనా వేశారు. కనీసం 60 నిమిషాల ముందు చెక్ ఇన్కి రాని ప్రయాణీకులకు ప్రయాణానికి అనుమతినివ్వరు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







