భారత్ చెప్పిన చోట ఉగ్రశిబిరాలు లేవు :పాక్
- March 28, 2019
న్యూఢిల్లీ: మీరు చెప్పిన 22 ప్రాంతాల్లో ఉగ్రవవాద శిబిరాలు లేవని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పుల్వామా దాడి పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థ పనే అంటూ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ హై కమిషనర్కు భారత్ కీలకమైన పత్రాలను అందించింది. ఆ వెంటనే తాము విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతేకాదు అదుపులోకి తీసుకున్న 54 మందికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు పాక్ స్పష్టం చేసింది. మీరు కోరితే ఆ 22 ప్రదేశాలకు స్వయంగా తీసుకెళ్లి చూపిస్తామని పాక్ విదేశాంగ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







