ఎంట్రీ వీసా: భారత్ - కువైట్ మధ్య ఒప్పందం
- March 28, 2019కువైట్ సిటీ: డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ పాస్పోర్ట్స్కి సంబంధించి మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎంట్రీ వీసాపై భారత్ - కువైట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 19 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది. 2018 అక్టోబర్ 31న ఈ ఒప్పందం కుదిరింది. ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఆర్టిక్ 2 ప్రకారం ఆర్టికల్ పరిధిలోకి వచ్చే ఇరు దేశాలకు చెందిన పౌరులు, వీసా లేకుండానే ఆయా దేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 60 రోజుల పాటు వెళ్ళి, అక్కడ వుండేందుకు వీలు కలుగుతుంది. ఆర్టికల్ 4 ఆఫ్ ది అగ్రిమెంట్ ప్రకారం పైన పేర్కొనబడిన పాస్పోర్ట్స్ వున్నవారు తమ స్టేని పొడిగించుకోవడానికి సంబంధిత వర్గాలతో సంప్రదించాల్సి వుంటుంది. అయితే పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 నెలలకు మించి వుండాలి.
తాజా వార్తలు
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్