ఎంట్రీ వీసా: భారత్ - కువైట్ మధ్య ఒప్పందం
- March 28, 2019
కువైట్ సిటీ: డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ పాస్పోర్ట్స్కి సంబంధించి మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎంట్రీ వీసాపై భారత్ - కువైట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 19 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది. 2018 అక్టోబర్ 31న ఈ ఒప్పందం కుదిరింది. ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఆర్టిక్ 2 ప్రకారం ఆర్టికల్ పరిధిలోకి వచ్చే ఇరు దేశాలకు చెందిన పౌరులు, వీసా లేకుండానే ఆయా దేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 60 రోజుల పాటు వెళ్ళి, అక్కడ వుండేందుకు వీలు కలుగుతుంది. ఆర్టికల్ 4 ఆఫ్ ది అగ్రిమెంట్ ప్రకారం పైన పేర్కొనబడిన పాస్పోర్ట్స్ వున్నవారు తమ స్టేని పొడిగించుకోవడానికి సంబంధిత వర్గాలతో సంప్రదించాల్సి వుంటుంది. అయితే పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 నెలలకు మించి వుండాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..