ఎంట్రీ వీసా: భారత్ - కువైట్ మధ్య ఒప్పందం
- March 28, 2019
కువైట్ సిటీ: డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ పాస్పోర్ట్స్కి సంబంధించి మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎంట్రీ వీసాపై భారత్ - కువైట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 19 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది. 2018 అక్టోబర్ 31న ఈ ఒప్పందం కుదిరింది. ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం డిప్లమాటిక్, అఫీషియల్ మరియు స్పెషల్ విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఆర్టిక్ 2 ప్రకారం ఆర్టికల్ పరిధిలోకి వచ్చే ఇరు దేశాలకు చెందిన పౌరులు, వీసా లేకుండానే ఆయా దేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 60 రోజుల పాటు వెళ్ళి, అక్కడ వుండేందుకు వీలు కలుగుతుంది. ఆర్టికల్ 4 ఆఫ్ ది అగ్రిమెంట్ ప్రకారం పైన పేర్కొనబడిన పాస్పోర్ట్స్ వున్నవారు తమ స్టేని పొడిగించుకోవడానికి సంబంధిత వర్గాలతో సంప్రదించాల్సి వుంటుంది. అయితే పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 నెలలకు మించి వుండాలి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







