ఒమన్లో సందడి చేయనున్న బాలీవుడ్
- March 29, 2019
ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ వీకెండ్లో ఒమన్ పౌరుల్ని అలరించనున్నాయి. మార్చి 29న మస్కట్లోని షాంగ్రి లా బర్ అల్ జిస్సా రిసార్ట్లో జరిగే ఈవెంట్ కోసం సోనమ్ కపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు. ఒమనీ సింగింగ్ సెన్సేషన్ హైతమ్ రఫీ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్వరాభాస్కర్, బప్పీ లహరి, ఉషా ఉతుప్, రాజ్కుమార్ రావు, టబు, జిమ్ షర్బ్, అలి కులి మీర్జా, ఇషాన్ ఖత్తర్, ఝాన్వీ కపూర్, శతృఘన్ సిన్హా, మాధుర్ బండార్కర్, ఆషా ఫరేఖ్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనుండడంతో వారిని చూసేందుకు ఒమన్ వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







