ఒమన్లో సందడి చేయనున్న బాలీవుడ్
- March 29, 2019ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ వీకెండ్లో ఒమన్ పౌరుల్ని అలరించనున్నాయి. మార్చి 29న మస్కట్లోని షాంగ్రి లా బర్ అల్ జిస్సా రిసార్ట్లో జరిగే ఈవెంట్ కోసం సోనమ్ కపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు. ఒమనీ సింగింగ్ సెన్సేషన్ హైతమ్ రఫీ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్వరాభాస్కర్, బప్పీ లహరి, ఉషా ఉతుప్, రాజ్కుమార్ రావు, టబు, జిమ్ షర్బ్, అలి కులి మీర్జా, ఇషాన్ ఖత్తర్, ఝాన్వీ కపూర్, శతృఘన్ సిన్హా, మాధుర్ బండార్కర్, ఆషా ఫరేఖ్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనుండడంతో వారిని చూసేందుకు ఒమన్ వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ