ఒమన్‌లో సందడి చేయనున్న బాలీవుడ్‌

- March 29, 2019 , by Maagulf
ఒమన్‌లో సందడి చేయనున్న బాలీవుడ్‌

ఫిలిం ఫేర్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఫస్ట్‌ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ ఈ వీకెండ్‌లో ఒమన్‌ పౌరుల్ని అలరించనున్నాయి. మార్చి 29న మస్కట్‌లోని షాంగ్రి లా బర్‌ అల్‌ జిస్సా రిసార్ట్‌లో జరిగే ఈవెంట్‌ కోసం సోనమ్‌ కపూర్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, జాకీష్రాఫ్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు హాజరవుతున్నారు. ఒమనీ సింగింగ్‌ సెన్సేషన్‌ హైతమ్‌ రఫీ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్వరాభాస్కర్‌, బప్పీ లహరి, ఉషా ఉతుప్‌, రాజ్‌కుమార్‌ రావు, టబు, జిమ్‌ షర్బ్‌, అలి కులి మీర్జా, ఇషాన్‌ ఖత్తర్‌, ఝాన్వీ కపూర్‌, శతృఘన్‌ సిన్హా, మాధుర్‌ బండార్కర్‌, ఆషా ఫరేఖ్‌ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనుండడంతో వారిని చూసేందుకు ఒమన్‌ వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com