119 మంది వలస ఉద్యోగులపై వేటు
- April 02, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ మెల్త్, 119 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్లో ఈ తొలగింపుని అమలు చేస్తారు. కాగా, బాగా పనిచేసిన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెన అల్ సబా, అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధాకి ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబర్ 31, 2018 వరకు ఖచ్చితంగా సదరు ఉద్యోగికి సర్వీసు వుండాలని మినిస్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







