119 మంది వలస ఉద్యోగులపై వేటు
- April 02, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ మెల్త్, 119 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్లో ఈ తొలగింపుని అమలు చేస్తారు. కాగా, బాగా పనిచేసిన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెన అల్ సబా, అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధాకి ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబర్ 31, 2018 వరకు ఖచ్చితంగా సదరు ఉద్యోగికి సర్వీసు వుండాలని మినిస్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







