షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ
- April 10, 2019
యూఏఈ: షార్జా లో అనారోగ్యం తో మరణించిన రామక్క పేట,దుబ్బాక మండలం ,సిద్దిపేట జిల్లా కు చెందిన పయ్యవుల సత్యనారాయణ విషయం దుబాయ్ సంఘ సేవకులు, అన్న గుండెల్లీ నరసింహ ద్వారా తెలుసుకొని సత్యనారాయణ పార్థివ శరీరాన్ని తెలంగాణ కి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించుటకు TRS NRI ఖతార్ సభ్యులు ముందుకు వచ్చి 20,000 రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని,ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని, అశ్ఫాక్ అహ్మెద్, మహేందర్ చింతకుంట,శంకరాచారి బొప్పారపు,ప్రేమ్ కుమార్ బొడ్డు, తేజా కుంభాజి, రాజి రెడ్డి సరసం, జాగృతి ఖతార్ నాయకులు శేఖర్ చిలువేరి ఇతరులు మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.
- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం