కోర్టుల కోసం ఎలక్ట్రానిక్ పోర్టల్ని ఏర్పాటు చేస్తున్న సౌదీ జస్టిస్ మినిస్ట్రీ
- April 10, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ మరియు ఇఎల్ఎం ఎంటర్రపైజెస్, ఎక్స్పర్ట్స్ ఎలక్ట్రానిక్ పోర్టల్ ఏర్పాటు విషయమై ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. జ్యుడీషియల్ డిపార్ట్మెంట్స్ని అక్రెడెటెడ్ ఎక్స్పర్ట్స్తో లింక్ చేసేలా ఈ పోర్టల్ని రూపొందిస్తారు. లిటిగేషన్ ప్రాసెస్ సమయాన్ని తగ్గించడం, ట్రాన్స్పరెన్సీని పెంచడం అలాగే యూనిఫైడ్ మరియు అక్రిడెటెడ్ రికార్డ్ ఎక్స్పర్ట్ల కోసం రూపొందించడం వంటి ఉద్దేశ్యాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైస్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాలిద్ బిన్ సౌద్ అల్ రుషౌద్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ విండో విధానంలో ఇది పనిచేస్తుందని అన్నారు.మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తరఫున అల్ రషౌద్ సంతకం చేశారు. ఇఎల్ఎం ఎంటర్ప్రైజెస్ సీఈఓగా డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ సాద్ అల్ జాధి ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







