ఎంబసీకి బస్ సౌకర్యం కల్పించాలి: కార్మికులు
- December 31, 2015
పార్శిఆమిక ప్రాంతంలోని తక్కువ ఆదాయం గల సింగిల్ వర్కర్స్ మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కోరుతున్నారు. ఉదయం వేళల్లో ఎంబసీకి వెళ్ళేందుకు సులువుగా సరైన బస్ సౌకర్యం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఆసియాకి చెందిన కార్మికులు, ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మౌసలాత్ తమ అభ్యర్థనను మన్నించాలని వారు కోరుతున్నారు. బస్ సౌకర్యం లేకపోవడంతో సరైన సమయంలో ఎంబసీకి డాక్యుమెంట్లు సమర్పించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా, శ్రీలంక ఎంబసీలకు వెళ్ళేందుకు ఒక్కోసారి కార్మికులు కాలినడకను ఆశ్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే వివిధ రూట్లలో ప్రయాణిస్తున్న సాధారణ పౌరులూ బస్ రూట్లను వివిధ ప్రాంతాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







