రెస్టారెంట్ వర్కర్పై దాడి చేసిన ఎంపీ తనయుడు
- April 12, 2019
కువైట్ సిటీ: ప్రముఖ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆసియాకి చెందిన వర్కర్పై ఎంపీ తనయుడు దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ ఐస్లాండ్లోని ప్రముఖ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ యూనిట్ని అప్రమత్తం చేసింది. పారామెడిక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ తనయుడిపై కేసు బుక్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







