రెస్టారెంట్ వర్కర్పై దాడి చేసిన ఎంపీ తనయుడు
- April 12, 2019కువైట్ సిటీ: ప్రముఖ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆసియాకి చెందిన వర్కర్పై ఎంపీ తనయుడు దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ ఐస్లాండ్లోని ప్రముఖ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ యూనిట్ని అప్రమత్తం చేసింది. పారామెడిక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ తనయుడిపై కేసు బుక్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక