శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం
- April 14, 2019
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం లో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దోహా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అక్రమంగా తరలిస్తున్న 1,900 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.36,99,782 ఉంటుందని అంచనా వేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







