వలసవాసులకు ఆశ్రయం కల్పించనున్న పోర్చుగల్
- April 15, 2019లిస్బన్ : మధ్యధరా సముద్రంలో చిక్కుకుపోయిన 64 మంది వలసవాసుల్లో పది మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు పోర్చుగల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాల మధ్య కుదిరిన సహకారం ఒప్పందం నేపథ్యంలో తమ ఆలోచనను తాము ఇప్పటికే మాల్టా ప్రభుత్వానికి తెలియ చేశామని పోర్చుగల్ హోంశాఖ ఒక ప్రకటనలో వివరించింది. వలస వ్యవహారాల విధానంలో ఐరోపా దేశాల మధ్య సహకారానికి సంఘీ భావం ప్రకటిస్తూ వలసవాసులను ఆదుకునే ప్రక్రియలో తాము భాగస్వాములమవుతున్నామని పోర్చుగల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?