వలసవాసులకు ఆశ్రయం కల్పించనున్న పోర్చుగల్
- April 15, 2019
లిస్బన్ : మధ్యధరా సముద్రంలో చిక్కుకుపోయిన 64 మంది వలసవాసుల్లో పది మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు పోర్చుగల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాల మధ్య కుదిరిన సహకారం ఒప్పందం నేపథ్యంలో తమ ఆలోచనను తాము ఇప్పటికే మాల్టా ప్రభుత్వానికి తెలియ చేశామని పోర్చుగల్ హోంశాఖ ఒక ప్రకటనలో వివరించింది. వలస వ్యవహారాల విధానంలో ఐరోపా దేశాల మధ్య సహకారానికి సంఘీ భావం ప్రకటిస్తూ వలసవాసులను ఆదుకునే ప్రక్రియలో తాము భాగస్వాములమవుతున్నామని పోర్చుగల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







