అన్ని కోర్టుల్లోనూ ఎల్సిడి స్క్రీన్స్ ఏర్పాటు
- April 18, 2019
బహ్రెయిన్: ఎల్సిడి స్క్రీన్స్ని కింగ్డమ్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రయల్ రికార్డ్స్ని చూసేందుకు, ట్రయల్ రికార్డ్స్ని డాక్యుమెంట్ చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ జడ్జ్ అలి అహ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, అన్ని సివిల్ మరియు క్రిమినల్ కోర్టు రూముల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రికార్డెడ్ సెషన్స్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. లాయర్లు, సంబంధిత పార్టీలకు ప్రతి విషయాన్నీ రివ్యూ చేసుకునేలా ఈ ఏర్పాట్లు ఉపయోగపడ్తాయి. ప్లీడింగ్స్, ఆర్గ్యుమెంట్స్, వెర్బల్ స్టేట్మెంట్స్ వంటివి ప్రసారమవుతాయిక్కడ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







