2000 స్కూల్ బస్లకు ట్రాకింగ్ సిస్టమ్
- April 20, 2019
మస్కట్: ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్ ఎక్విప్మెంట్ని దర్బ్ అల్ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ని అమర్చాలని డిసెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ ప్లాన్స్ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్ని అమర్చఉతామనీ, అకడమిక్ ఇయర్ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మస్కట్, డైరెక్టర్ జనరల్ అలి అల్ జవహరి చెప్పారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







