సుల్తానేట్లోకి అక్రమ ప్రవేశం: వలసదారుల డిపోర్టేషన్
- April 23, 2019
మస్కట్: సుమారు 20 మంది ఆసియా వలసదారుల్ని దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన కారణంగా డిపోర్టేషన్ చేసినట్లు రాయaల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 18 మంది ఇన్ఫిలిట్రేటర్స్ని డిపోర్ట్ చేశామనీ, వారంతా ఆసియా జాతీయులేనని, సంబంధిత చట్టాలను బట్టి వీరిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు రాయల్ ఒమన్ పోలీసులు. ఆయా వ్యక్తులకు సంబంధించిన దేశాలతోనూ, ఎంబసీలతోనూ సంప్రదింపులు జరిపామని ఆ తర్వాతే చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'వారి భద్రత, హక్కులను పరిగణనలోకి తీసుకుని, దేశం విడిచి వెళ్ళేంతవరకు వారికి అవసరమైన సాయం అందించి ఆ తర్వాతే వారిని డిపోర్టేషన్ చేశాం' అని అధికారులు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







