రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన: మేనేజర్కి 53,000 దిర్హామ్ల జరీమానా
- April 23, 2019
యూ.ఏ.ఈ:తాను పనిచేస్తున్న కంపెనీ స్పాన్సర్షిప్ కింద మాజీ ఎంప్లాయీ ఒకర్ని యూఏఈలో వుంచేందుకు ప్రయత్నించినందుకుగాను ఓ కంపెనీ మేనేజర్కి న్యాయస్థానం 50,000 దిర్హామ్ల జరీమానా విధించింది.అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్ ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనకు సహకరించినందుకుగాను మరో 3,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఎమిరేటీ చట్టాన్ని ఉల్లంధించడం, అలా ఉల్లంఘించిన వ్యక్తికి సాయపడటం తదిర కేసులు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







