నలుగురు డైవర్లను రక్షించిన ఒమన్ పోలీస్
- April 27, 2019
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు డైవర్లను రక్షించడం జరిగింది. ముసాందమ్ ప్రావిన్స్లో ఈ డైవర్లు తప్పిపోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ ప్రావిన్స్లోని కమ్జార్ విలేజ్ వద్ద అబు సిర్ ఐలాంట్లో డైవర్లు డైవింగ్ ఎక్స్పెడిషన్ చేపట్టగా, అక్కడ వీరు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. ఎట్టకేలకు రాయల్ ఒమన్ పోలీస్ రెస్క్యూ టీమ్ వారిని క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం డైవర్లు పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







