నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
- April 29, 2019
శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రసాద్ అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే ప్రసాద్ దగ్గర ఉన్నది నకిలీ వీసా అని తేలడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రసాద్ను అదుపులోకి తీసుకొన్న భద్రతా సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. ప్రసాద్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు.నకిలీ ఏజెంట్ల ను నమ్మవద్దని మా గల్ఫ్.కామ్ విన్నపం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







