నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
- April 29, 2019శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రసాద్ అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే ప్రసాద్ దగ్గర ఉన్నది నకిలీ వీసా అని తేలడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రసాద్ను అదుపులోకి తీసుకొన్న భద్రతా సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. ప్రసాద్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు.నకిలీ ఏజెంట్ల ను నమ్మవద్దని మా గల్ఫ్.కామ్ విన్నపం.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం