కమ్యూనికబుల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ తప్పనిసరి: సౌదీహెల్త్ మినిస్ట్రీ
- April 29, 2019
రియాద్:సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కమ్యూనికబుల్ డిసీజెస్కి వ్యాక్సీన్లతో చెక్ పెట్టవచ్చునని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు వ్యాక్సీన్ల కారణంగా ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రమాదకరమైన రోగాల నుంచి వారిని దూరంగా వుంచవచ్చునని సౌదీ హెల్త్ మినిస్ట్రీ అభిప్రాయపడింది. వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ సందర్భంగా సౌదీ మినిస్ట్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సీన్ల ప్రాముఖ్యత గురించి మరింత ప్రచారం జరగాల్సి వుందని అధికారురలు పేర్కొన్నారు. వ్యాక్సీన్లు బెటర్ లైఫ్ మరియు భద్రతతో కూడిన భవిష్యత్తు కోసమని అధికారులు వివరించారు. కొన్ని రకాలైన వ్యాధులతో బాధపడుతున్నవారు, పిల్లలు, వృద్ధులు వ్యాక్సీన్ల వల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడకుండా వుంటారని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







