రమదాన్: అధికారిక వర్కింగ్ అవర్స్ని ప్రకటించిన ఖతార్
- April 29, 2019
దోహా:పవిత్ర రమదాన్ మాసం కోసం పని గంటల్ని అధికారికంగా ఖతార్లో ప్రకటించారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అండ్ యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నౌమి ఈ మేరకు సర్క్యులర్ని ప్రకటించారు. మినిస్ట్రీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, పబ్లిక్ బాడీస్ మరియు ఇన్స్టిట్యూషన్స్కి ఈ సర్క్యులర్ జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని గంటలు వుంటాయని సర్కులర్లో పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్కి ఈ పని గంటలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







