రమదాన్: అధికారిక వర్కింగ్ అవర్స్ని ప్రకటించిన ఖతార్
- April 29, 2019దోహా:పవిత్ర రమదాన్ మాసం కోసం పని గంటల్ని అధికారికంగా ఖతార్లో ప్రకటించారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అండ్ యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నౌమి ఈ మేరకు సర్క్యులర్ని ప్రకటించారు. మినిస్ట్రీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, పబ్లిక్ బాడీస్ మరియు ఇన్స్టిట్యూషన్స్కి ఈ సర్క్యులర్ జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని గంటలు వుంటాయని సర్కులర్లో పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్కి ఈ పని గంటలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు