యంటీ బెగ్గింగ్ లా: 100,000 వరకు జరీమానా
- April 29, 2019
రమదాన్ సందర్భంగా ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయమై అప్రమత్తంగా వుండాల్సిన రెసిడెంట్స్, యాంటీ బెగ్గింగ్ చట్టం విషయంలోనూ మరింత అప్రమత్తంగా వుండాల్సిందే. గత ఏడాది యూఏఈ, యాంటీ బెగ్గింగ్ పెడరల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ చెబుతోంది. కొత్త చట్టంతో పవిత్ర రమదాన్ మాసంలో బెగ్గర్స్కి చోటు లేకుండా చేయాలన్నదే లక్ష్యం. బెగ్గర్స్ గ్యాంగ్ని నిర్వహించేవారికి ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష, అలాగే 100,000 దిర్హామ్లకు తగ్గకుండా జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







