స్కూల్స్ని సందర్శించిన ప్రధానమంత్రి
- January 01, 2016
ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, స్టేట్ స్కూల్స్ని సందర్శించారు. సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ అబ్దుల్లా, దోహా ఇండిపెండెంట్ సెకెండరీ స్కూల్ ఫర్ బాయ్స్ను సందర్శించి, ఫిజిక్స్ సబ్జెక్ట్లో విద్యార్థులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే దోహా ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్ను కూడా సందర్శించారు. స్కూల్ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులతో, అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్ స్టాఫ్తో షేక్ అబ్దుల్లా మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెక్రెటరీ జనరల్ ఆఫ్ది సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహీద్, షేక్ అబ్దుల్లా వెంట ఈ పర్యటనలో ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







