స్కూల్స్ని సందర్శించిన ప్రధానమంత్రి
- January 01, 2016
ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, స్టేట్ స్కూల్స్ని సందర్శించారు. సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ అబ్దుల్లా, దోహా ఇండిపెండెంట్ సెకెండరీ స్కూల్ ఫర్ బాయ్స్ను సందర్శించి, ఫిజిక్స్ సబ్జెక్ట్లో విద్యార్థులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే దోహా ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్ను కూడా సందర్శించారు. స్కూల్ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులతో, అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్ స్టాఫ్తో షేక్ అబ్దుల్లా మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెక్రెటరీ జనరల్ ఆఫ్ది సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహీద్, షేక్ అబ్దుల్లా వెంట ఈ పర్యటనలో ఉన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







