6.57 మిలియన్ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా
- May 04, 2019
రియాద్: ఈ ఏడాది జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య 6,571,991కి చేరుకుందనీ, ఇందులో 5,971,334 మంది యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారని హజ్ మినిస్ట్రీ వెల్లడించిన డేటాతో అర్థమవుతోంది. కాగా, 486,876 మంది యాత్రీకులు ఇప్పటికీ కింగ్డమ్లోనే వున్నారు. 339,970 మంది మక్కాలోనూ, 146,906 మంది మదీనాలోనూ వున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అత్యధికంగా 5,339,642 మంది విమాన మార్గంలో వస్తే, 553,536 మంది భూ మార్గంలోనూ, 78,156 మంది సముద్ర మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 1,353,624 మంది యాత్రీకులు వచ్చారు. ఇండోనేసియా, ఇండియా, ఈజిప్ట్, టర్కీ తర్వాతి స్థానాల్లో వున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







