6.57 మిలియన్ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా
- May 04, 2019
రియాద్: ఈ ఏడాది జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య 6,571,991కి చేరుకుందనీ, ఇందులో 5,971,334 మంది యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారని హజ్ మినిస్ట్రీ వెల్లడించిన డేటాతో అర్థమవుతోంది. కాగా, 486,876 మంది యాత్రీకులు ఇప్పటికీ కింగ్డమ్లోనే వున్నారు. 339,970 మంది మక్కాలోనూ, 146,906 మంది మదీనాలోనూ వున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అత్యధికంగా 5,339,642 మంది విమాన మార్గంలో వస్తే, 553,536 మంది భూ మార్గంలోనూ, 78,156 మంది సముద్ర మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 1,353,624 మంది యాత్రీకులు వచ్చారు. ఇండోనేసియా, ఇండియా, ఈజిప్ట్, టర్కీ తర్వాతి స్థానాల్లో వున్నాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









