6.57 మిలియన్ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా
- May 04, 2019రియాద్: ఈ ఏడాది జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య 6,571,991కి చేరుకుందనీ, ఇందులో 5,971,334 మంది యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారని హజ్ మినిస్ట్రీ వెల్లడించిన డేటాతో అర్థమవుతోంది. కాగా, 486,876 మంది యాత్రీకులు ఇప్పటికీ కింగ్డమ్లోనే వున్నారు. 339,970 మంది మక్కాలోనూ, 146,906 మంది మదీనాలోనూ వున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అత్యధికంగా 5,339,642 మంది విమాన మార్గంలో వస్తే, 553,536 మంది భూ మార్గంలోనూ, 78,156 మంది సముద్ర మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 1,353,624 మంది యాత్రీకులు వచ్చారు. ఇండోనేసియా, ఇండియా, ఈజిప్ట్, టర్కీ తర్వాతి స్థానాల్లో వున్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి