దుబాయ్ హోటల్లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి అస్వస్థత
- May 06, 2019
దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్డులోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ పోలీస్ ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ టీమ్ మంటల్ని సకాలంలో అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హోటల్లోని సౌనా రూమ్లో ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే హోటల్ని ఖాళీ చేయించారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ పీల్చడం వల్ల ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







