అబుధాబి: 'తెలుగు కళా స్రవంతి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు
- May 06, 2019
అబుధాబి: తెలుగు కళా స్రవంతి 16వ వార్షికోత్సవం ఉగాది వేడుకలు అబుధాబిలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 1000 కి పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సినీ హీరో తనీష్ ముఖ్య అతిధిగా హాజరవ్వగా,మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్ రాజు తన మిమిక్రితో ప్రేక్షకులను అలరించారు. మ్యూజిక్ ఇండియా దుబాయ్ టీం వారు పాడిన పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు పిల్లలు చేసిన గ్రూప్ డాన్సులు అన్నిఆకట్టుకునేలా, అద్భుతంగా ప్రదర్శించారు. అబుధాబి ఆడపడుచులు చేసిన నాటితరం తారలు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు అన్ని కార్యక్రమాలు వైవిధ్యముతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరుగుటకు సహకరించిన TKS కో-ఆర్డినేటర్స్ డి.యస్.రెడ్డి,రాజశేఖర్, రాజాశ్రీనివాస్, రాము,గోపాల్,గురుప్రసాద్, సత్యనారాయణ, బి.యం రెడ్డి, శరణ్, శేషు, శ్రీధర్, కుమార్,భాస్కర్ కు ప్రెసిడెంట్ పృథ్విరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
మరిన్ని ఫోటోల కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యగలరు.
https://photos.app.goo.gl/
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
_1557165397.jpg)
_1557165409.jpg)
_1557166927.jpg)
_1557165304.jpg)
_1557165233.jpg)
_1557165143.jpg)
_1557165127.jpg)
_1557165375.jpg)
_1557165218.jpg)
_1557165248.jpg)
_1557165188.jpg)
_1557165109.jpg)
_1557165062.jpg)
_1557165018.jpg)
_1557165047.jpg)
_1557167626.jpg)
_1557165093.jpg)
_1557167788.jpg)
_1557165076.jpg)
_1557163949.jpg)
_1557165873.jpg)
_1557165033.jpg)
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







