హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- May 06, 2019
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద కోటి 3 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ పర్వేజ్ లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది స్కానింగ్ చేయగా కరెన్సీ బయటపడింది. పర్వేజ్ను అదుపులోకి తీసుకొని.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







