హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- May 06, 2019శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద కోటి 3 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ పర్వేజ్ లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది స్కానింగ్ చేయగా కరెన్సీ బయటపడింది. పర్వేజ్ను అదుపులోకి తీసుకొని.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు