హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

- May 06, 2019 , by Maagulf
హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న వ్యక్తి  వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద కోటి 3 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ పర్వేజ్‌ లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది స్కానింగ్‌ చేయగా కరెన్సీ బయటపడింది. పర్వేజ్‌ను అదుపులోకి తీసుకొని.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com