‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- May 08, 2019
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అలాగే ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా 5 షోలను ప్రదర్శించు కోవడానికి టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి పర్మిషన్ లభించడంతో థియేటర్ యాజమన్యాలు రెట్లను పెంచడానికి సిద్థమవుతున్నాయి. మల్టీప్లెక్స్ల్లో టిక్కెట్ రేటు 200 రూపాయలు సింగిల్ థియేటర్లో గరిష్టంగా 120 రూపాయలు వరకు టికెట్ల రేటు రెండు వారాల పాటు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







