నీటి ట్యాంక్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- May 10, 2019మస్కట్:అల్ బురైమి గవర్నరేట్లోని ఓ వాటర్ ట్యాంక్లో మునిగి వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించారు. కూలింగ్ వాటర్ ట్యాంక్ కావడంతో వలసదారుడు మృతి చెందాడు. విలాయత్ ఆఫ్ సినినాలోని కోస్టల్ ఏరియాలో గల కంపెనీలకు ఎందిన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?