నీటి ట్యాంక్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- May 10, 2019
మస్కట్:అల్ బురైమి గవర్నరేట్లోని ఓ వాటర్ ట్యాంక్లో మునిగి వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించారు. కూలింగ్ వాటర్ ట్యాంక్ కావడంతో వలసదారుడు మృతి చెందాడు. విలాయత్ ఆఫ్ సినినాలోని కోస్టల్ ఏరియాలో గల కంపెనీలకు ఎందిన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







