నీటి ట్యాంక్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు

- May 10, 2019 , by Maagulf
నీటి ట్యాంక్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు

మస్కట్‌:అల్‌ బురైమి గవర్నరేట్‌లోని ఓ వాటర్‌ ట్యాంక్‌లో మునిగి వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్‌ రెస్క్యూ టీమ్‌ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ని ప్రారంభించారు. కూలింగ్‌ వాటర్‌ ట్యాంక్‌ కావడంతో వలసదారుడు మృతి చెందాడు. విలాయత్‌ ఆఫ్‌ సినినాలోని కోస్టల్‌ ఏరియాలో గల కంపెనీలకు ఎందిన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com