మినీ బస్లను బ్యాన్ చేయనున్న యూఏఈ
- May 10, 2019
ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్, ప్యాసింజర్లను తరలించేందుకు అలాగే స్కూల్ విద్యార్థుల్ని తరలించేందుకు వినియోగించే మినీ బస్లను బ్యాన్ చేయనుంది. 2023 నాటికి ప్యాసింజర్ మినీ వ్యాన్లను నిషేధిస్తారు. 2021 సెప్టెంబర్ నాటికి స్కూల్ విద్యార్థుల్ని మినీ బస్లకు దూరంగా వుంచుతారు. ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ ఎఫైర్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ సఫి అల్ జఫీన్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







