మినీ బస్లను బ్యాన్ చేయనున్న యూఏఈ
- May 10, 2019
ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్, ప్యాసింజర్లను తరలించేందుకు అలాగే స్కూల్ విద్యార్థుల్ని తరలించేందుకు వినియోగించే మినీ బస్లను బ్యాన్ చేయనుంది. 2023 నాటికి ప్యాసింజర్ మినీ వ్యాన్లను నిషేధిస్తారు. 2021 సెప్టెంబర్ నాటికి స్కూల్ విద్యార్థుల్ని మినీ బస్లకు దూరంగా వుంచుతారు. ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ ఎఫైర్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ సఫి అల్ జఫీన్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







