మినీ బస్లను బ్యాన్ చేయనున్న యూఏఈ
- May 10, 2019
ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్, ప్యాసింజర్లను తరలించేందుకు అలాగే స్కూల్ విద్యార్థుల్ని తరలించేందుకు వినియోగించే మినీ బస్లను బ్యాన్ చేయనుంది. 2023 నాటికి ప్యాసింజర్ మినీ వ్యాన్లను నిషేధిస్తారు. 2021 సెప్టెంబర్ నాటికి స్కూల్ విద్యార్థుల్ని మినీ బస్లకు దూరంగా వుంచుతారు. ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ ఎఫైర్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ సఫి అల్ జఫీన్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్