షార్జా కొత్త మాస్క్ కోసం స్పెషల్ కాయిన్స్
- May 10, 2019
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, రెండు కమ్మెమొరేటివ్ కాయిన్స్ని షార్జా మాస్క్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ మాస్క్ని ప్రారంభించారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ ఎస్ఐబి వీటిని డిజైన్ చేసింది. 60 గ్రాముల బరువుతో 60 మిల్లీ మీటర్ల డయామీటర్తో వీటిని రూపొందించారు. అల్లాకి చెందిన మాస్క్లు అల్లాని మరియు లాస్ట్ డేని విశ్వసించేవారిచే మాత్రమే మెయిన్టెయిన్ చేయబడ్తాయని ఆ కాయిన్స్పై పేర్కొన్నారు. సిల్వర్ కాయిన్ కూడా 60 గ్రాములతో 60 డయామీటర్తో రూపొందించారు. అల్ తులుత్ కాలిగ్రఫీలో పవిత్రమైన అక్షరాల్ని రాయించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు