తొలి క్వార్టర్లో 1500 తవాసుల్ ఫిర్యాదులు
- May 20, 2019
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, తవాసుల్ ద్వారా తొలి క్వార్టర్లో 1500 ఫిర్యాదుల్ని ప్రోసెస్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరులు అలాగే రెసిడెంట్స్ ఈ-ఫెసిలిటీ తవాసుల్ని బాగా వినియోగించుకుంటున్నట్లు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబి అబు అల్ ఫాత్ మాట్లాడుతూ, మొత్తంగా 1514 ఫిర్యాదులు అందాయనీ, పౌరులు అలాగే నివాసితులు ఈ సర్వీసుని వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఏ రోజైనా, ఏ సమయలో అయినా సలహాలు ఇవ్వడానికీ, సమస్యల గురించి చెప్పడానికీ ఈ తవాసుల్ని వినియోగిస్తున్నారు. తవాసుల్ని ప్రతి గవర్నమెంట్ ఎన్టైటీ, డెడికేటెడ్ టీమ్తో సలహాల్ని స్వీకరించేందుకు, ఫిర్యాదులు తీసుకునేందుకు సిద్ధంగా వుంటోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







