తొలి క్వార్టర్లో 1500 తవాసుల్ ఫిర్యాదులు
- May 20, 2019
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, తవాసుల్ ద్వారా తొలి క్వార్టర్లో 1500 ఫిర్యాదుల్ని ప్రోసెస్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరులు అలాగే రెసిడెంట్స్ ఈ-ఫెసిలిటీ తవాసుల్ని బాగా వినియోగించుకుంటున్నట్లు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబి అబు అల్ ఫాత్ మాట్లాడుతూ, మొత్తంగా 1514 ఫిర్యాదులు అందాయనీ, పౌరులు అలాగే నివాసితులు ఈ సర్వీసుని వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఏ రోజైనా, ఏ సమయలో అయినా సలహాలు ఇవ్వడానికీ, సమస్యల గురించి చెప్పడానికీ ఈ తవాసుల్ని వినియోగిస్తున్నారు. తవాసుల్ని ప్రతి గవర్నమెంట్ ఎన్టైటీ, డెడికేటెడ్ టీమ్తో సలహాల్ని స్వీకరించేందుకు, ఫిర్యాదులు తీసుకునేందుకు సిద్ధంగా వుంటోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







