ఆ విమానాలను తప్పుగా గుర్తించే ప్రమాదం: అమెరికా
- May 19, 2019దుబాయ్ (యూ.ఏ.ఈ): అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్పై ఎగురుతున్న వాణిజ్య విమానాలను 'తప్పుగా గుర్తించే' ప్రమాదముందని అమెరికా దౌత్యాధికారులు శనివారం హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాల కీలకమైన ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అమెరికా డిప్లమటిక్ పోస్ట్లు హెచ్చరించాయి. ఈ ప్రాంతంలో సముద్రతీర నౌకాయానానికి ప్రమాదం పొంచి ఉన్నదన్న లండన్కు చెందిన లాయిడ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్