ఆ విమానాలను తప్పుగా గుర్తించే ప్రమాదం: అమెరికా
- May 19, 2019
దుబాయ్ (యూ.ఏ.ఈ): అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్పై ఎగురుతున్న వాణిజ్య విమానాలను 'తప్పుగా గుర్తించే' ప్రమాదముందని అమెరికా దౌత్యాధికారులు శనివారం హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాల కీలకమైన ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అమెరికా డిప్లమటిక్ పోస్ట్లు హెచ్చరించాయి. ఈ ప్రాంతంలో సముద్రతీర నౌకాయానానికి ప్రమాదం పొంచి ఉన్నదన్న లండన్కు చెందిన లాయిడ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









