ఆ విమానాలను తప్పుగా గుర్తించే ప్రమాదం: అమెరికా
- May 19, 2019
దుబాయ్ (యూ.ఏ.ఈ): అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్పై ఎగురుతున్న వాణిజ్య విమానాలను 'తప్పుగా గుర్తించే' ప్రమాదముందని అమెరికా దౌత్యాధికారులు శనివారం హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాల కీలకమైన ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అమెరికా డిప్లమటిక్ పోస్ట్లు హెచ్చరించాయి. ఈ ప్రాంతంలో సముద్రతీర నౌకాయానానికి ప్రమాదం పొంచి ఉన్నదన్న లండన్కు చెందిన లాయిడ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







