2 రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి షేక్ మొహమ్మద్ ఆమోదం
- May 21, 2019
సిటిజన్స్ కోసం రెండు రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆమోద ముద్ర వేశారు. మొత్తం ల్యాండ్ ప్లాట్స్ సంఖ్య 12,000. నాద్ అల్ షెబా మరియు వాడి అల్ అమార్దిలోని సిటిజన్స్కి వీటిని కేటాయిస్తారు. దుబాయ్ మునిసిపాలిటీకి ఈ కేటాయింపుల విషయమై తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు షేక్ మొహమ్మద్ తెలిపారు. అవసరమైనవారికి ఈ ప్లాట్స్ ఎంతో ఉపకరిస్తాయని, ఎమిరేటీ కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..