ఘోర అగ్ని ప్రమాదం..16 మంది మృతి.. భవనం నుంచి దూకేసిన మరికొందరు
- May 24, 2019సూరత్లో భారీ ఘోర ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవ దహనమయ్యారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు ఎగసిపడ్డాయి. నాలుగో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకారు. అటు.. మంటలు ఆర్పేందుకు 18 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు