మోడీ గెలుపుపై దుబాయ్ రూలర్ శుభాకాంక్షలు
- May 25, 2019దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్నందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్, మోడీ నేతృత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని అభిలషించారు షేక్ మొహమ్మద్. యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశంలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..