హౌతీ డ్రోన్ని కూల్చేసిన సౌదీ
- May 25, 2019
సౌదీ అరేబియా:బాంబు అమర్చిన డ్రోన్ని హౌతీ తీవ్రవాదులు సౌదీలోని ఎయిర్ పోర్ట్పైకి సంధించగా, దాన్ని సౌదీ అరేబియా రక్షణ దళాలు కూల్చేశాయి. నజ్రాన్ ఎయిర్ పోర్ట్ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఈ డ్రోన్ని ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ ఎయిర్ ఫోర్స్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మల్కి ఈ విషయాన్ని వెల్లడించారు. 72 గంటల్లో నజ్రాన్ ఎయిర్ పోర్ట్పై ఇది మూడో దాడి యత్నమని ఆయన వివరించారు. రెబల్స్ నజ్రాన్లోని సివిలియన్ ఇన్స్టాలేషన్పై దాడి చేశారని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. గత వారంలో ఆయిల్ ఎస్సెట్స్పై దాడిని యెమెన్ తీవ్రవాద దళాలు సమర్థించుకున్నాయని, దాడి తామే చేఉసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు టుర్కి అల్ మల్కి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







