3000 మందికి యూఏఈ సిటిజన్ షిప్!
- May 28, 2019
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంఇటీ అండ్ సిటిజన్షిప్, 3,354 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎమిరేటీ తల్లులకు చెందిన పిల్లలకు ఈ అవకాశం దక్కుతోంది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ డైరెక్టివ్స్ నేపథ్యంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సౌర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 3,354 అప్లికేషన్స్ వచ్చాయనీ, వాటిని పరిశీలించడం జరిగిందనీ, అప్లికేషన్లు అన్నీ లీగల్ ప్రొవిజన్స్ అలాగే అవసరమైన కండిషన్స్కి తగ్గట్టుగా వున్నాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట