3000 మందికి యూఏఈ సిటిజన్ షిప్!
- May 28, 2019
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంఇటీ అండ్ సిటిజన్షిప్, 3,354 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎమిరేటీ తల్లులకు చెందిన పిల్లలకు ఈ అవకాశం దక్కుతోంది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ డైరెక్టివ్స్ నేపథ్యంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సౌర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 3,354 అప్లికేషన్స్ వచ్చాయనీ, వాటిని పరిశీలించడం జరిగిందనీ, అప్లికేషన్లు అన్నీ లీగల్ ప్రొవిజన్స్ అలాగే అవసరమైన కండిషన్స్కి తగ్గట్టుగా వున్నాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







