కువైట్లో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
- May 28, 2019
కువైట్ సిటీ: కబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది ప్రాణాల్ని బలిగొంది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరగ్గా, అది చూసేందుకు పెద్దయెత్తున జనం గుమికూడారు. మరోపక్క అతి వేగంగా దూసుకొచ్చిన ఇంకో వాహనం, అక్కడి వారిపైనుంచి దూసుకెళ్ళడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఐదుగురు కువైటీలు కాగా, ఓ సౌదీ మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







