త్వరలో ముగియనున్న మవసలాట్ ఎయిర్పోర్ట్ బస్ ప్రమోషనల్ ఫేర్
- May 28, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అల్ మాబెలా బస్ స్టేషన్, అలాగే రువి బస్ స్టేషన్కి ఇప్పటిదాకా వున్న ప్రమోషనల్ ఛార్జి 500 బసైస్ ఇకపై 1 ఒమన్ రియాల్స్కు పెరగనుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. మార్చి 21న ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ఛార్జీలను తగ్గించారు. జూన్ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని మవసలాట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







