త్వరలో ముగియనున్న మవసలాట్ ఎయిర్పోర్ట్ బస్ ప్రమోషనల్ ఫేర్
- May 28, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అల్ మాబెలా బస్ స్టేషన్, అలాగే రువి బస్ స్టేషన్కి ఇప్పటిదాకా వున్న ప్రమోషనల్ ఛార్జి 500 బసైస్ ఇకపై 1 ఒమన్ రియాల్స్కు పెరగనుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. మార్చి 21న ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ఛార్జీలను తగ్గించారు. జూన్ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని మవసలాట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!