త్వరలో ముగియనున్న మవసలాట్ ఎయిర్పోర్ట్ బస్ ప్రమోషనల్ ఫేర్
- May 28, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అల్ మాబెలా బస్ స్టేషన్, అలాగే రువి బస్ స్టేషన్కి ఇప్పటిదాకా వున్న ప్రమోషనల్ ఛార్జి 500 బసైస్ ఇకపై 1 ఒమన్ రియాల్స్కు పెరగనుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. మార్చి 21న ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ఛార్జీలను తగ్గించారు. జూన్ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని మవసలాట్ పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







