వాయు కాలుష్యంపై అవగాహన కోసం సైక్లింగ్
- June 03, 2019
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని 'ఎయిర్ పొల్యూషన్పై అవగాహన' కోసం సైక్లింగ్ ఈవెంట్ని నిర్వహించింది. బహ్రెయిన్ ఫోర్ట్ నుంచి ఇండియన్ ఎంబసీ వరకు ఈ సైక్లింగ్ జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని, ప్రతి ఏడాదీ జూన్ 5న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 1974 నుంచి ఈ కార్యక్రమంలో జరుగుతోంది. పర్యావరణానికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమ వివరాల్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







