వాయు కాలుష్యంపై అవగాహన కోసం సైక్లింగ్
- June 03, 2019
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని 'ఎయిర్ పొల్యూషన్పై అవగాహన' కోసం సైక్లింగ్ ఈవెంట్ని నిర్వహించింది. బహ్రెయిన్ ఫోర్ట్ నుంచి ఇండియన్ ఎంబసీ వరకు ఈ సైక్లింగ్ జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని, ప్రతి ఏడాదీ జూన్ 5న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 1974 నుంచి ఈ కార్యక్రమంలో జరుగుతోంది. పర్యావరణానికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమ వివరాల్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..