వాయు కాలుష్యంపై అవగాహన కోసం సైక్లింగ్
- June 03, 2019
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని 'ఎయిర్ పొల్యూషన్పై అవగాహన' కోసం సైక్లింగ్ ఈవెంట్ని నిర్వహించింది. బహ్రెయిన్ ఫోర్ట్ నుంచి ఇండియన్ ఎంబసీ వరకు ఈ సైక్లింగ్ జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని, ప్రతి ఏడాదీ జూన్ 5న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 1974 నుంచి ఈ కార్యక్రమంలో జరుగుతోంది. పర్యావరణానికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమ వివరాల్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







