రమదాన్ 27వ రోజు: షేక్ జాయెద్ మాస్క్లో 64,000 మంది ప్రార్థనలు
- June 03, 2019
అబుదాబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్లో తరవీ మరియు తహాజుద్ ప్రార్థనల్ని నిర్వహించేందుకోసం 27వ రమదాన్ రాత్రి 46,860 మంది ఒక్క చోట గుమికూడారు. ప్రేయర్ హాల్స్, ఐకానిక్ మాస్క్ యార్డ్స్లో మొత్తం 35,763 మందికి ప్రార్థనలు నిర్వహించే అవకావం ఉండగా, అంతకు మించి వర్షిపర్స్ ప్రార్థనలు నిర్వహించారు. తరావీ ప్రేయర్ని 11,043 మంది నిర్వహించారు. ఇఫ్తార్ మీల్స్ని 35,390 మందికి ఏర్పాటు చేశారు. ఫుజారియాలోని షేక్ జాయెద్ మాస్క్ 1,304 మంది వర్షిపర్స్తో తరావీహ్ ప్రార్థనల్ని విట్నెస్ చేసింది. తహాజుద్ ప్రార్థనల్ని 5,103 మంది నిర్వహించారు. షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పెద్దయెత్తున వలంటీర్స్తో వర్షిపర్స్కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఉచిత బస్ సర్వీసుల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







