902 విమానాలు, 233,000 మంది ప్రయాణీకులు
- June 04, 2019కువైట్: డైరెక్టర్ జనరల్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యూసుఫ్ అల్ ఫౌజాన్ మాట్లాడుతూ, ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 902 విమానాల్లో 233,000 మంది ప్రయాణీకులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించినట్లుగా తెలిపారు. కాగా, ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్కెట్ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్