902 విమానాలు, 233,000 మంది ప్రయాణీకులు
- June 04, 2019
కువైట్: డైరెక్టర్ జనరల్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యూసుఫ్ అల్ ఫౌజాన్ మాట్లాడుతూ, ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 902 విమానాల్లో 233,000 మంది ప్రయాణీకులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించినట్లుగా తెలిపారు. కాగా, ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్కెట్ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







