రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి
- June 04, 2019
సార్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వలసదారుడి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్, ఆసియాకి చెందిన వలసదారుడ్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని భారతీయ వలసదారుడు రాజు గుండెబోయినగా గుర్తించారు. మేసన్గా రాజు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







