సమ్మర్ రష్: ఇండియాకి అదనంగా విమాన సర్వీసుని పెంచిన ఇండిగో
- June 06, 2019
దోహా:ఇండిగో కొత్త విమాన సర్వీసుని ఖతార్ నుంచి ఇండియాకి సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఏర్పాటు చేసింది. ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్ వేస్ ఖతార్ నుంచి నడిపే విమానాల్ని షట్ డౌన్ చేసిన దరిమిలా, ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజువారీ ప్రాతిపదికన దోహా నుంచి ముంబైకి నాన్ స్టాప్ విమానాన్ని అదనంగా నడుపుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దోహా నుంచి ఉదయం 4.40 నిమిసాలకు ప్రాంభమయ్యే విమానం ముంబైకి 10.50 నిమిషాలకు చేరుతుంది. మరో విమానం రాత్రి 9 గంటలకు బయల్దేరి, ముంబైకి తెల్లవారు ఝామున 3.10 నిమిషాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి ఉదయం 11.55 నిమిషాలకు అలాగే సాయంత్రం 6.40 నిమిషాలకు బయల్దేరే విమానాలు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు అలాగే రాత్రి 8 గంటలకు దోహా చేరుకుంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









