సమ్మర్ రష్: ఇండియాకి అదనంగా విమాన సర్వీసుని పెంచిన ఇండిగో
- June 06, 2019
దోహా:ఇండిగో కొత్త విమాన సర్వీసుని ఖతార్ నుంచి ఇండియాకి సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఏర్పాటు చేసింది. ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్ వేస్ ఖతార్ నుంచి నడిపే విమానాల్ని షట్ డౌన్ చేసిన దరిమిలా, ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజువారీ ప్రాతిపదికన దోహా నుంచి ముంబైకి నాన్ స్టాప్ విమానాన్ని అదనంగా నడుపుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దోహా నుంచి ఉదయం 4.40 నిమిసాలకు ప్రాంభమయ్యే విమానం ముంబైకి 10.50 నిమిషాలకు చేరుతుంది. మరో విమానం రాత్రి 9 గంటలకు బయల్దేరి, ముంబైకి తెల్లవారు ఝామున 3.10 నిమిషాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి ఉదయం 11.55 నిమిషాలకు అలాగే సాయంత్రం 6.40 నిమిషాలకు బయల్దేరే విమానాలు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు అలాగే రాత్రి 8 గంటలకు దోహా చేరుకుంటాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







