రియాద్లో మిన్నంటిన ఈద్ జంబరాలు
- June 06, 2019
రియాద్:రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ సిటీలోని ఈద్ సెలబ్రేషన్స్ని స్పాన్సర్ చేశారు. లరియాద్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ తారెక్ అల్ ఫారిస్, సీనియర్ అధికారులకు ఈ సందర్భంగా ఆయన స్వాగతం పలికారు. ప్రిన్స్ ఫైసల్, ఈద్ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళా రూపాల్ని, ఈవెంట్స్ని తిలకించారు. మస్మాక్ ప్యాలెస్ వాల్స్పై ప్రదర్శించిన త్రీడీ ప్రెజెంటేషన్ని ఆహూతులతో కలిసి వీక్షించారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ని ఈ సందర్భంగా ప్రిన్స్ అభినందించారు. ఆర్ఫాన్స్తో కలిసి చేస్తున్న సేవా కార్యక్రమాల్ని కొనియాడారు. మస్మాక్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన ట్రెడిషనల్ సౌదీ అర్దెహ్ డాన్స్ని బృందం ఆస్వాదించింది. జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ, 80కి పైగా వివిధ రకాలైన ఈవెంట్స్ని ఈద్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసింది. ఐదు రోజులపాటు ఈ ఈవెంట్స్ కొనసాగుతాయి.
తాజా వార్తలు
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!







