మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు

- June 06, 2019 , by Maagulf
మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 9న తిరుమలకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదికి ఏపి సియం స్వాగతం పలకనున్నారు. మోది తిరుమలకు రాక నేపథ్యంలో టిటిడి అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోది ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్‌ కొన్ని సాంకేతిక కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. కాని ఈ నెల 15వ తేదీన మోది అధ్యక్షతన జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశానికి జగన్‌ హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సియంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com