మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు
- June 06, 2019
ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 9న తిరుమలకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదికి ఏపి సియం స్వాగతం పలకనున్నారు. మోది తిరుమలకు రాక నేపథ్యంలో టిటిడి అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోది ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. కాని ఈ నెల 15వ తేదీన మోది అధ్యక్షతన జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి జగన్ హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సియంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..