మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు
- June 06, 2019ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 9న తిరుమలకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదికి ఏపి సియం స్వాగతం పలకనున్నారు. మోది తిరుమలకు రాక నేపథ్యంలో టిటిడి అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోది ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. కాని ఈ నెల 15వ తేదీన మోది అధ్యక్షతన జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి జగన్ హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సియంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు