రమదాన్ సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడిన షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్
- June 08, 2019
అబుధాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడింది. మొత్తం 369,040 వర్షిపర్స్ అలాగే 175,349 విజిటర్స్కి ఐకానిక్ మాస్క్ స్వాగతం పలికింది. అలాగే 891,860 మందికి ఇఫ్తార్ మీల్స్ని కూడా అందించింది. తరావీహ్, తహజూద్ ప్రేయర్లు జరిగాయి. షేక్ ఇద్రీస్ అబ్కర్ మరియు షేక్ యహ్యా అయ్షాన్ అలాగే షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ ఇమామ్స్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు స్కాలర్స్ కూడా ఈ ఐకానిక్ మాస్క్ని సందర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







