రమదాన్ సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడిన షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్
- June 08, 2019అబుధాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడింది. మొత్తం 369,040 వర్షిపర్స్ అలాగే 175,349 విజిటర్స్కి ఐకానిక్ మాస్క్ స్వాగతం పలికింది. అలాగే 891,860 మందికి ఇఫ్తార్ మీల్స్ని కూడా అందించింది. తరావీహ్, తహజూద్ ప్రేయర్లు జరిగాయి. షేక్ ఇద్రీస్ అబ్కర్ మరియు షేక్ యహ్యా అయ్షాన్ అలాగే షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ ఇమామ్స్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు స్కాలర్స్ కూడా ఈ ఐకానిక్ మాస్క్ని సందర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు