రమదాన్ సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడిన షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్
- June 08, 2019
అబుధాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్తో కళకళ్ళాడింది. మొత్తం 369,040 వర్షిపర్స్ అలాగే 175,349 విజిటర్స్కి ఐకానిక్ మాస్క్ స్వాగతం పలికింది. అలాగే 891,860 మందికి ఇఫ్తార్ మీల్స్ని కూడా అందించింది. తరావీహ్, తహజూద్ ప్రేయర్లు జరిగాయి. షేక్ ఇద్రీస్ అబ్కర్ మరియు షేక్ యహ్యా అయ్షాన్ అలాగే షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ ఇమామ్స్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు స్కాలర్స్ కూడా ఈ ఐకానిక్ మాస్క్ని సందర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







