సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీకి పోటెత్తిన సందర్శకులు
- June 08, 2019
ఈద్ అల్ ఫితర్ తొలి రోజున ప్రారంభమైన సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ (ఎస్ఇసి), తొలి మూడు రోజుల్లోనే 10000 మందికి పైగా సందర్శకులతో కళకళ్ళాడింది. పెద్దయెత్తున సందర్శకుల రాక, మరీ ముఖ్యంగా కుటుంబాలతో సహా వచ్చిన సందర్శకులు ఈద్ హాలీడేస్ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్తో కలిసి మూడోసారి ఈ ఎస్ఇసిని ఏర్పాటు చేశామనీ, అంచనాలకు మించి స్పందన వచ్చిందనీ క్యూ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్, ఫౌండర్ ఆదిల్ అహ్మద్ చెప్పారు. పలు రకాలైన గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్, షాపింగ్.. ఇలా అన్ని హంగులూ ఎస్ఇసిలో సందర్శకుల్ని అలరిస్తున్నాయి. వర్చ్యువల్ రియాల్టీ మరియు గేమింగ్ జోన్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందిక్కడ.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







