సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీకి పోటెత్తిన సందర్శకులు
- June 08, 2019
ఈద్ అల్ ఫితర్ తొలి రోజున ప్రారంభమైన సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ (ఎస్ఇసి), తొలి మూడు రోజుల్లోనే 10000 మందికి పైగా సందర్శకులతో కళకళ్ళాడింది. పెద్దయెత్తున సందర్శకుల రాక, మరీ ముఖ్యంగా కుటుంబాలతో సహా వచ్చిన సందర్శకులు ఈద్ హాలీడేస్ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్తో కలిసి మూడోసారి ఈ ఎస్ఇసిని ఏర్పాటు చేశామనీ, అంచనాలకు మించి స్పందన వచ్చిందనీ క్యూ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్, ఫౌండర్ ఆదిల్ అహ్మద్ చెప్పారు. పలు రకాలైన గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్, షాపింగ్.. ఇలా అన్ని హంగులూ ఎస్ఇసిలో సందర్శకుల్ని అలరిస్తున్నాయి. వర్చ్యువల్ రియాల్టీ మరియు గేమింగ్ జోన్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందిక్కడ.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







