సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీకి పోటెత్తిన సందర్శకులు
- June 08, 2019
ఈద్ అల్ ఫితర్ తొలి రోజున ప్రారంభమైన సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ (ఎస్ఇసి), తొలి మూడు రోజుల్లోనే 10000 మందికి పైగా సందర్శకులతో కళకళ్ళాడింది. పెద్దయెత్తున సందర్శకుల రాక, మరీ ముఖ్యంగా కుటుంబాలతో సహా వచ్చిన సందర్శకులు ఈద్ హాలీడేస్ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్తో కలిసి మూడోసారి ఈ ఎస్ఇసిని ఏర్పాటు చేశామనీ, అంచనాలకు మించి స్పందన వచ్చిందనీ క్యూ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్, ఫౌండర్ ఆదిల్ అహ్మద్ చెప్పారు. పలు రకాలైన గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్, షాపింగ్.. ఇలా అన్ని హంగులూ ఎస్ఇసిలో సందర్శకుల్ని అలరిస్తున్నాయి. వర్చ్యువల్ రియాల్టీ మరియు గేమింగ్ జోన్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందిక్కడ.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







