జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని
- June 09, 2019
మచిలీపట్నం జర్నలిస్ట్ లతో మంత్రి నాని ఇష్టాగోషి:
- అర్హులందరికీ నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తాం.
- జర్నలిస్ట్ పిల్లల ప్రైవేట్ స్కూల్ 50% ఫీజు రాయితీ సర్క్యులర్ ను జీవో రూపంలోకి తీసుకు వచ్చి పకడ్బందీగా అమలయ్యేలా చేస్తాం.
- పేరొందిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సర్క్యులర్ ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల జర్నలిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు గాను జీవో జారీకి చర్యలు తీసుకుంటాం.
- కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న జర్నలిస్ట్ల పెన్షన్ స్కీంపై కూడా అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలయ్యేందుకు కృషి చేస్తాం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







