జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

- June 09, 2019 , by Maagulf
జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా -  సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

  మచిలీపట్నం జర్నలిస్ట్ లతో మంత్రి నాని ఇష్టాగోషి: 

  1.  అర్హులందరికీ నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తాం.
  2.  జర్నలిస్ట్ పిల్లల ప్రైవేట్ స్కూల్ 50% ఫీజు రాయితీ సర్క్యులర్ ను జీవో రూపంలోకి తీసుకు వచ్చి పకడ్బందీగా అమలయ్యేలా చేస్తాం.
  3.  పేరొందిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సర్క్యులర్  ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల జర్నలిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు గాను జీవో జారీకి చర్యలు తీసుకుంటాం.
  4.  కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న జర్నలిస్ట్ల పెన్షన్ స్కీంపై కూడా అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలయ్యేందుకు కృషి చేస్తాం.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com