జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని
- June 09, 2019మచిలీపట్నం జర్నలిస్ట్ లతో మంత్రి నాని ఇష్టాగోషి:
- అర్హులందరికీ నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తాం.
- జర్నలిస్ట్ పిల్లల ప్రైవేట్ స్కూల్ 50% ఫీజు రాయితీ సర్క్యులర్ ను జీవో రూపంలోకి తీసుకు వచ్చి పకడ్బందీగా అమలయ్యేలా చేస్తాం.
- పేరొందిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సర్క్యులర్ ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల జర్నలిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు గాను జీవో జారీకి చర్యలు తీసుకుంటాం.
- కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న జర్నలిస్ట్ల పెన్షన్ స్కీంపై కూడా అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలయ్యేందుకు కృషి చేస్తాం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు