జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని
- June 09, 2019
మచిలీపట్నం జర్నలిస్ట్ లతో మంత్రి నాని ఇష్టాగోషి:
- అర్హులందరికీ నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తాం.
- జర్నలిస్ట్ పిల్లల ప్రైవేట్ స్కూల్ 50% ఫీజు రాయితీ సర్క్యులర్ ను జీవో రూపంలోకి తీసుకు వచ్చి పకడ్బందీగా అమలయ్యేలా చేస్తాం.
- పేరొందిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సర్క్యులర్ ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల జర్నలిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు గాను జీవో జారీకి చర్యలు తీసుకుంటాం.
- కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న జర్నలిస్ట్ల పెన్షన్ స్కీంపై కూడా అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలయ్యేందుకు కృషి చేస్తాం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







