అల్ బలీద్ పార్క్ని సందర్శించిన 3,000 మంది సందర్శకులు
- June 10, 2019
సలాలా: మే 2019 నుంచి ఇప్పటిదాకా దోఫార్ గవర్నరేట్లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్స్ని సందర్శించినవారి సంఖ్య 3,125. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ సైట్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. కల్చరల్ ఎఫైర్స్కి సంబంధించి సుల్తాన్ అడ్వయిజర్ ఆఫీస్ ఈ వివరాల్ని పేర్కొంది. అల్ బలీదల్ ఆర్కియాలాజికల్ పార్క్ 1,725 సమహారం ఆర్కియలాజికల్ సైట్ని 1,195 మంది సందర్శించగా, వాడి డొక్కా 112 మంది సందర్శకుల్ని ఆకట్టుకుంది. వబార్ ఆర్కియలాజికల్ సైట్ని 93 మంది సందర్శకులు సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అల్ బలీద్ ఆర్కియలాజికల్ పార్క్ సమాహారం షషిర్ ఏరియా, వాడి డొక్కా - వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







