అల్ బలీద్ పార్క్ని సందర్శించిన 3,000 మంది సందర్శకులు
- June 10, 2019
సలాలా: మే 2019 నుంచి ఇప్పటిదాకా దోఫార్ గవర్నరేట్లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్స్ని సందర్శించినవారి సంఖ్య 3,125. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ సైట్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. కల్చరల్ ఎఫైర్స్కి సంబంధించి సుల్తాన్ అడ్వయిజర్ ఆఫీస్ ఈ వివరాల్ని పేర్కొంది. అల్ బలీదల్ ఆర్కియాలాజికల్ పార్క్ 1,725 సమహారం ఆర్కియలాజికల్ సైట్ని 1,195 మంది సందర్శించగా, వాడి డొక్కా 112 మంది సందర్శకుల్ని ఆకట్టుకుంది. వబార్ ఆర్కియలాజికల్ సైట్ని 93 మంది సందర్శకులు సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అల్ బలీద్ ఆర్కియలాజికల్ పార్క్ సమాహారం షషిర్ ఏరియా, వాడి డొక్కా - వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









