అల్ బలీద్ పార్క్ని సందర్శించిన 3,000 మంది సందర్శకులు
- June 10, 2019
సలాలా: మే 2019 నుంచి ఇప్పటిదాకా దోఫార్ గవర్నరేట్లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్స్ని సందర్శించినవారి సంఖ్య 3,125. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ సైట్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. కల్చరల్ ఎఫైర్స్కి సంబంధించి సుల్తాన్ అడ్వయిజర్ ఆఫీస్ ఈ వివరాల్ని పేర్కొంది. అల్ బలీదల్ ఆర్కియాలాజికల్ పార్క్ 1,725 సమహారం ఆర్కియలాజికల్ సైట్ని 1,195 మంది సందర్శించగా, వాడి డొక్కా 112 మంది సందర్శకుల్ని ఆకట్టుకుంది. వబార్ ఆర్కియలాజికల్ సైట్ని 93 మంది సందర్శకులు సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అల్ బలీద్ ఆర్కియలాజికల్ పార్క్ సమాహారం షషిర్ ఏరియా, వాడి డొక్కా - వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







